హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆర్టీసీ కార్మికుల అంశంలో మదన పడుతున్నట్టు తెలుస్తోంది. కార్మికుల సమ్మె విషయంలో చంద్రశేఖర్ రావు అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి కావడం ప్రభుత్వ వర్గాల్లో మింగుడుపడని అంశంగా మారింది. ఆర్టీసి కార్మికుల సమ్మెను సామ బేద దండోపాయ మార్గంలో అణచివేయాలని చూసినా ముఖ్యమంత్రికి సాద్యం కాలేదు. పైగా సమ్మె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JFaKkT
సెల్ఫ్ డిస్మిస్ నిర్ణయం..!సెల్ఫ్ గోల్ గా మారిందా..?కార్మికుల అంశంలో కేసీఆర్ వ్యూహం తలకిందులైందా..?
Related Posts:
కొత్త జిల్లాలు ఏర్పడి మూడేళ్ళు అయినా అభివృద్ధికి ఆమడ దూరమే అంటున్న ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి మూడు సంవత్సరాలు అయింది. అయినా అవి అస్తిత్వాన్ని చాటుకోలేకపోతున్నాయి. పాత జిల్లాల ఉనికి ఇంకా అలాగే ఉంది. ఇప్పట… Read More
#GOBACKMODI వెనుక దాగివున్న భారీ కుట్ర ఇదే!చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటన నేపథ్యంలో #GOBACKMODI అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇది తమిళులు చేయడ… Read More
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ ధర్నాఆర్టీసీ కార్మీకులకు మద్దతుగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు లక్ష్మన్ పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్రంలోని అన్ని డిపోల ము… Read More
మోడీ లుక్ అదుర్స్: సంప్రదాయ తమిళ వస్త్రధారణలో కనిపించిన ప్రధానిమహాబలిపురం: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటన ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయంకు చేరుకున్న జిన్పింగ్ నేరుగా ఐటీసీ గ్రాండ్ చో… Read More
ఆ విషయంలో సీఎం కేసీఆర్ దగ్గర తలవంచుతా అన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డికాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు గులాబీ బాస్ కేసీఆర్ మీద నిప్పులు చెరిగిన, చిందులు తొక్కిన జగ్గా… Read More
0 comments:
Post a Comment