హ్యుస్టాన్లో ప్రధాని మోడీ నిర్వహించిన సభకు విశేష స్పందన వచ్చింది. దానిని ఆదర్శంగా తీసుకొని బ్యాంకాక్లో ‘సవాస్దీ పీఎం మోడీ' కార్యక్రమానికి చేపడుతున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రదాని మోడీ ప్రసంగించారు. సవాస్దీ పీఎం మోడీ సభ కోసం ప్రవాస భారతీయులకు ఇండియన్ ఎంబసీ కూడా సహకారం అందజేసింది. థాయ్లాండ్ మూడురోజుల పర్యటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qYTctA
Saturday, November 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment