మహాబలిపురం: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటన ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయంకు చేరుకున్న జిన్పింగ్ నేరుగా ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్కు చేరుకున్నారు. దారిపొడవునా ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం ఆయన కాసేపు హోటల్లో విశ్రాంతి తీసుకుని మహాబలిపురంకు బయలుదేరి వెళ్లారు. మహాబలిపురంకు చేరుకున్న ఆయనకు ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. అంతకుముందు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q7aOmV
Friday, October 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment