ఆర్టీసీ జేఏసీ తన ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి వారం రోజులపాటు తన కార్యాచరణను ప్రకటించింది. ఈయూ భవన్లో అఖిలపక్ష నేతలు ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ప్రకటించారు. దాదాపు 3 గంటలపాటు వివిధ అంశాలపై చర్చించి తమ తదుపరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NrTyAs
Saturday, November 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment