Friday, October 11, 2019

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ ధర్నా

ఆర్టీసీ కార్మీకులకు మద్దతుగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు లక్ష్మన్ పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు కార్మీకులకు మద్దతుగా ఆందోళన చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈనేపథ్యంలోనే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బస్‌భవన్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమంలో లక్ష్మన్ పాల్గోనున్నట్టు చెప్పారు. సమ్మె విషయంలో నియతృత్వంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ మెడలు వంచడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35kBbG1

Related Posts:

0 comments:

Post a Comment