ఔను.. అన్న అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తే.. తమ్ముడు ప్రధానమంత్రి అయ్యారు. కీలకమైన రెండు పదవులను అన్నదమ్ములు చేపట్టడం ఆ దేశంలో తొలిసారి. వారేవరో కాదు మన పొరుగుదేశానికి చెందిన రాజపక్సే సోదరులు. ఇటీవల శ్రీలంక అధ్యక్ష ఎన్నికగల్లో గోటబయ విజయ దుందుబి మోగించిన సంగతి తెలిసిందే. తర్వాత వెంటనే ఆయన సోదరుడు మహింద్ర రాజపక్సే ప్రధాని పీఠం అధిష్టించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OwXaSj
Thursday, November 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment