చండీపూర్ : భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. రాత్రివేళల్లో లక్ష్యాలను చేధించగల ప్రథ్వీ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ అణుక్షిపణిని బుధవారం రాత్రి ఒడిషా తీరం నుంచి ప్రయోగించింది . రెండు పృథ్వీ క్షిపణులను వరుసగా ప్రయోగించినట్లు చెప్పిన ఇంటరిమ్ టెస్టు రేంజ్ అధికారి...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ODHQUi
భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం: రాత్రివేళల్లో లక్ష్యాలను చేధించగల క్షిపణి ప్రయోగం సక్సెస్
Related Posts:
బీహార్ పోలింగ్ వేళ ఎన్డీయే కూటమిలో లుకలుకలు- బీజేపీ పోస్టర్లలో కనిపించని నితీశ్..బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రచారం నేటితో ముగిసింది. ఎల్లుండి 71 అసెంబ్లీ సీట్లలో జరిగే ఎన్నికల కోసం ముమ్మరంగా ఎన్డీయే, మహాకూటమి నేతలు … Read More
దుబ్బాక ఉపఎన్నిక.. బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం : కిషన్ రెడ్డి ఏమన్నారంటేదుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ఉప ఎన్నిక ప్రచారాన్ని కొనసాగిస్తూనే, ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధి… Read More
అమెరికా ఎన్నికల్లో భారత్, పాకిస్తాన్ ప్రజలు ఒక్కటయ్యారు.. ఎందుకు?అది 2012 డిసెంబర్ 14. అమెరికాలోని కనెక్టికట్లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పుల వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పుడు ఒక పార్టీలో పాల్గొనటాన… Read More
బొగ్గు కుంభకోణం : చిన్న హోటల్తో మొదలై... దిగ్గజ నేతగా ఎదిగి... అంతలోనే అనూహ్య పతనం...బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్కి ఢిల్లీ సీబీఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష,రూ.10లక్షలు జరిమానా విధించింది.… Read More
Fact Check: ఉద్యోగాలిస్తామంటున్న ఈ వెబ్సైట్ను చూసి మోసపోకండి: ప్రభుత్వంసోషల్ మీడియా వేదికగా చాలా పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి చాలామంది ప్రజలు మోసపోయారు. ఉద్యోగాల పేరుతో కొందరు డబ్బులు … Read More
0 comments:
Post a Comment