చండీపూర్ : భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. రాత్రివేళల్లో లక్ష్యాలను చేధించగల ప్రథ్వీ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ అణుక్షిపణిని బుధవారం రాత్రి ఒడిషా తీరం నుంచి ప్రయోగించింది . రెండు పృథ్వీ క్షిపణులను వరుసగా ప్రయోగించినట్లు చెప్పిన ఇంటరిమ్ టెస్టు రేంజ్ అధికారి...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ODHQUi
Thursday, November 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment