మంత్రి కొడాలి నాని తిరుమల ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆయన అనుచిత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35hBi46
మంత్రి కొడాలి నానిపై కేసు పెట్టండి... తిరుమల వ్యాఖ్యలపై బీజేపీ... ఫిర్యాదు
Related Posts:
2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు ఎదగాలి: ప్రధాని మోడీన్యూఢిల్లీ: 2024 నాటికల్లా భారత ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా తీర్చిదిద్దేందుకు అంతా కృషి చేయాలని ప్రధాని మోడీ అన్నారు. ఐదవ నీతి … Read More
మహిళపై కౌన్సిలర్ తమ్ముడి దాష్టీకం : పిడిగుద్దులు కురిపించి, కాలితో తన్ని ...చండీగఢ్ : అప్పు తీసుకోవడమే ఆమె పాలిట శాపమైంది. తీసుకున్న అప్పు సకాలంలో తీర్చకపోవడం .. సదరు అసలుదారు రెచ్చిపోయాడు. మహిళ అని కూడా చూడకుండా కాలితో తన్ని … Read More
కేసీఆర్కు అల్లుడి టెన్షన్! హరీష్ను మంత్రి చేశాకే కాళేశ్వరం ప్రారంభించాలంటూ అభిమానుల పేరిట లేఖతెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ 21వ తేదీన ప్రారంభోత్సవం జరగనుంది. ఇక ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు … Read More
జగన్ సరికొత్త వ్యూహం: దక్షిణాదిన అందరివాడుగా...కీ రోల్ కోసమా : వారికి ఎందుకీ ప్రాధాన్యత అంటే.ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సఖ్యతగా ఉంటూనే భవి ష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాది… Read More
కేంద్ర కేబినెట్ తీర్మానించింది..మీరు హామీ ఇచ్చారు:హోదా ఇవ్వరెందుకు: నీతి అయోగ్లో సీఎం జగన్..!ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేసారు. నాడు యుపీఏ ప్రభుత్వ చివరి కేబినెట్లో తీర్మానించినా..రాజ్యసభ సాక్షిగా నాటి ప్ర… Read More
0 comments:
Post a Comment