Sunday, August 22, 2021

బండి పాదయాత్ర కన్ఫామ్.. 28వ తేదీ నుంచే

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర తేదీ ఖరారయ్యింది. ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తానని ప్రకటించారు.ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ మరణం వల్ల కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు బండి సంజయ్‌ ప్రకటించారు. పార్టీ పరంగా ఆరు రోజులు సంతాప దినాలు పాటిస్తున్నట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zfF2CU

Related Posts:

0 comments:

Post a Comment