అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలతో బంగారు భవిష్యత్ అందిస్తున్నారని, అన్ని పథకాల్లో మహిళలకే ప్రభుత్వం భాగస్వామ్యం కల్పిస్తోందని తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3D0RnNk
లీక్డ్ ఆడియోలపై సీరియస్గా స్పందించిన వాసిరెడ్డి పద్మ: కొడ్తారంటూ లోకేష్పై విజయసాయిరెడ్డి
Related Posts:
అన్నదాతల ఆకలి కేకలు.. మూడేళ్లలో 12వేల ఆత్మహత్యలుముంబై : అన్నదాతలుగా దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని గిట్టుబాటు ధరలు రాక.. చేసిన అప్పులు తీర్చలేక… Read More
శబరిమల వివాదంపై కేరళ సర్కార్ యూ టర్న్..! పార్లమెంట్ ఫలితాల ఎఫెక్టేనా..?తిరువనంతపురం : శబరిమల టెంపుల్ సంప్రదాయాలను కాపాడాలంటూ కేరళ ప్రభుత్వం స్వరం మార్చడం చర్చానీయాంశమైంది. గతేడాది సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా 50 ఏళ్ల లోపు… Read More
రుతుపవనాల రాక.. హైదరాబాద్లో భారీ వర్షంహైదరాబాద్ : భానుడి ప్రతాపంతో ఉక్కపోత చుక్కలు చూపించింది. వర్షాకాలం ప్రారంభమై వారాలు దాటుతున్నా.. ఇంతవరకు వరుణి జాడ లేక రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి… Read More
విమానం టాయ్లెట్లో దొరికిందేంటి...? ఆ విమానం టేకాఫ్ ఎందుకు ఆలస్యమైంది..?డర్బన్ : డర్బన్ నుంచి జోహాన్నెస్ బర్గ్కు బయలుదేరాల్సి ఉన్న సౌతాఫ్రికా ఎయిర్లైన్స్ విమానం ఒకటి ఆలస్యంగా బయలుదేరింది. ఈ విమానం ఆలస్యంగా బయలుదేరడానికి … Read More
ఆ ముగ్గురు ఉంటే పార్టీలో ఎవరు మిగలరు...రాజగోపాల్ రెడ్డితెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఞంచార్జ్ కుంతియాతోపాటు, పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కు లు ఉంటే పార్టీలో ఎవరు మిగ… Read More
0 comments:
Post a Comment