Sunday, August 22, 2021

లీక్డ్ ఆడియోలపై సీరియస్‌గా స్పందించిన వాసిరెడ్డి పద్మ: కొడ్తారంటూ లోకేష్‌పై విజయసాయిరెడ్డి

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌ అనేక సంక్షేమ పథకాలతో బంగారు భవిష్యత్ అందిస్తున్నారని, అన్ని పథకాల్లో మహిళలకే ప్రభుత్వం భాగస్వామ్యం కల్పిస్తోందని తెలిపారు. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3D0RnNk

0 comments:

Post a Comment