హైదరాబాద్: రక్షాబంధన్.. అన్నా చెల్లళ్ల అనురాగానికి ప్రతీక. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజును రక్షాబంధన్గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాఖీ పౌర్ణమిగా జరుపుకొంటారు. తన తోడబుట్టినవాడు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అకాంక్షిస్తూ మహిళలు, యువతులు రాఖీలు కట్టడం సంప్రదాయబద్ధంగా వస్తోంది. కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలను గుర్తుకు తెచ్చే సంప్రదాయం కావడం వల్ల ప్రతి ఒక్కరు దీన్ని ఆచరిస్తూ వస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W9qfLI
Sunday, August 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment