ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకంది. ఇప్పటికే మద్యం దుకాణాలను తగ్గించి..మద్యం ధరలను పెంచి..ఎక్సైజ్ సిబ్బందితో విక్రయాలు సాగిస్తున్న ప్రభుత్వం ..ఇప్పుడు బార్ల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40 శాతానికి తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తొలుత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rbYXUP
మందుబాబులకు షాక్: ఏపీలో బార్లు 40 శాతానికి తగ్గింపు: ధరలు పెంపు.. సమయం కుదింపు..!
Related Posts:
వాట్సాప్ గ్రూపుల్లో విజయమ్మ పుస్తకం \"నాలో..నాతో..వైఎస్సార్ \" - చర్యలు తప్పవన్న వైసీపీ...వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన భర్త, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలతో తాజాగా రాసిన " నాలో.. నాతో.. వైఎస్సార్" పుస్తకాన్ని… Read More
దేశంలో కరోనా పరిస్థితులపై మోదీ రివ్యూ మీటింగ్... కీలక సూచనలు,ఆదేశాలు...దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(జూలై 11) వర్చువల్ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్… Read More
మూడురోజుల పోలీస్ కస్టడీకి వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసు నిందితులువైసీపీ నాయకుడు, మంత్రి పేర్ని నానికి ప్రధాన అనుచరుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు … Read More
15 కోట్లు, పదవీ ఆఫర్: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యత్నం, అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలుమధ్యప్రదేశ్ తర్వాత బీజేపీ రాజస్తాన్పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో… Read More
కరోనావైరస్: భవిష్యత్లో డేటింగ్, సెక్స్ ఇలానే జరుగుతాయా?వైరస్ కంటే ప్రేమ గొప్పదని అందరూ అంటారు. బహుశా ప్రస్తుతం అది నిజమేనేమో. కరోనావైరస్ను తట్టుకొని ప్రేమ నిలబడుతుందేమో. మనకు ముందున్న వస్తువ… Read More
0 comments:
Post a Comment