Sunday, August 22, 2021

అఫ్గానిస్తాన్ నుంచి భారతీయులను తరలించే చర్యలు వేగవంతం, భారత్ చేరుకుంటున్న విమానాలు

అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు వేగం అందుకున్నాయి. నిన్న రాత్రి ఒక విమానం దుశాంబే మీదుగా న్యూదిల్లీ చేరుకుంది. దోహా, కాబుల్ నుంచి కూడా రెండు విమానాలు భారత్ వస్తున్నాయి. ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం దీనికి సంబంధించి అర్ధరాత్రి ఒక ట్వీట్ చేసింది. https://twitter.com/IndEmbDoha/status/1429164928078917636 "135 మంది భారతీయులతో ఉన్న మొదటి బృందాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sC3TOw

0 comments:

Post a Comment