Saturday, November 9, 2019

సుప్రీం తీర్పు నవభారత నిర్మాణానికి పునాది.. సరికొత్త భారతాన్ని రచిద్దాం.. మోడీ

రామమందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచింది అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ తీర్పు అనేక సమస్యలకు పరిష్కారం చూపించేలా దారి చూపిందని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు నవ భారత నిర్మాణానికి పునాది వేసింది. ఈ నవభారత నిర్మాణంలో మీరు భాగం పంచుకొండి. మనమంత సరికొత్త భారతాన్ని రచించుదాం. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pMyopf

Related Posts:

0 comments:

Post a Comment