టీఆర్ఎస్ ఎమ్మెల్సీ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన ఎదురైంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగం కోల్పోయిన ఓ మహిళా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్ రెడ్డి కాళ్లపై పడి వేడుకుంది. 'తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనుకున్నాం కానీ... ఇలా ఉన్న కొలువులే పోతాయని అనుకోలేదు.. దయచేసి మా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oRRFxM
'కొంగు పట్టి అడుగుతున్నా.. మీ బిడ్డ లాంటిదాన్ని సారు..' ఎమ్మెల్సీ పల్లా కాళ్లపై పడి వేడుకున్న మహిళ...
Related Posts:
బుద్దా చెబితే బోండా వింటారా : చంద్రబాబు దూతగా పార్టీ మార్పుపై చర్చలు : ఉమా జంపింగ్ రూటు మారిందా..!!కొద్ది రోజులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన సైతం న్యూజిలాండ్ లో బంగీ జంప్ చేసే ఫొటో తన ఫేస్ బుక్ ఖాతాల… Read More
\"సుప్రీంకు\" చేరిన ఆర్టికల్ 370..! పిటీషన్ దాఖలు చేసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు పట్ల నిరసన సెగలు రగులుతూనే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 37… Read More
కశ్మీర్లో ఆందోళనలు జరగలేవు.. 20 మంది కూడా గుమికూడలేరన్న హోంశాఖశ్రీనగర్ : కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంతో స్థానికులు ఆందోళన చేశారనే వార్తను కేంద్ర హోంశాఖ ఖండించింది. కశ్మీర్లో అలాంటి ఆందోళనలు ఎవరూ చేయలేద… Read More
తెలంగాణ తెచ్చుకుంది తన కుటుంబం కోసమా.? ప్రజల కోసమా..? కేసీఆర్ పై మండిపడ్డ డీకే అరుణ..!!హైదరాబాద్ : గులాబీ బాస్ పై బీజేపి నాయకురాలు డీకే అరుణ మరోసారి మండి పడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదని అర… Read More
మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద చర్యలకు హైకోర్టు ఆదేశం, పాస్ పోర్టులో ఫోర్జరీ సంతకం ?బెంగళూరు: భారత్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద వచ్చిన ఫోర్జరీ సంతకం ఫిర్యాదు స్వీకరించి పరిశీలించాలని బెంగళూరులోని కోరమంగళ పాస్ పోర్టు అధికారులకు కర… Read More
0 comments:
Post a Comment