Thursday, February 4, 2021

'కొంగు పట్టి అడుగుతున్నా.. మీ బిడ్డ లాంటిదాన్ని సారు..' ఎమ్మెల్సీ పల్లా కాళ్లపై పడి వేడుకున్న మహిళ...

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన ఎదురైంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగం కోల్పోయిన ఓ మహిళా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్ రెడ్డి కాళ్లపై పడి వేడుకుంది. 'తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనుకున్నాం కానీ... ఇలా ఉన్న కొలువులే పోతాయని అనుకోలేదు.. దయచేసి మా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oRRFxM

Related Posts:

0 comments:

Post a Comment