Monday, November 18, 2019

మెడిసిన్ ఓవర్‌డోస్?: ఆస్పత్రిలో చేరిన నుస్రత్ జహాన్, అసలేమైందంటే.?

కోల్‌కతా: సినీతార నుంచి రాజకీయ నేతగా మారిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ అపోలో ఆస్పత్రిలో చేరారు. మెడిసిన్ ఓవర్‌డోస్ కావడం వల్లే ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఆదివారం రాత్రి 9.30గంటల సమయంలో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XqpfyM

Related Posts:

0 comments:

Post a Comment