న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభం ముగిసిందనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మణిపూర్లో మరో షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ సమక్షంలో వీరంతా కాషాయ కండువా కప్పుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32cU4Km
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు
Related Posts:
2021కి పోలవరం పూర్తి: పనుల పైన నిపుణుల ఆడిటింగ్..సీఎం జగన్..!ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ తొలి సారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారానికి..వాస్తవ ప… Read More
తిరుగుబాటా..సర్దుబాటా: నాడు రేవంత్ రెడ్డి ..నేడు టీడీపీ ఎంపీల జంప్ వెనుక: చంద్రబాబు సూచన మేరకేఇప్పుడు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరాలనే నిర్ణయం వెనుక ఏం జరిగింది. ఇది టీడీపీ ఎంపీల తిరుగుబాటా లేక భవిష్యత్ ప్రయోజనాల కోసం చేసుకుంటు… Read More
వెజ్లో నాన్వెజ్ ముక్కలు.. అసెంబ్లీ క్యాంటీన్లో వెలుగుచూసిన నిర్వాకంముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్లో దారుణం చోటుచేసుకుంది. వెజిటేరియన్ ఫుడ్ ఆర్డరిస్తే.. అందులో చికెన్ ముక్కలు దర్శనమిచ్చాయి. ఆ ఘటనపై ఎమ్మెల్యేలు … Read More
వ్యాపారాలు కావాలి..రాజకీయాలూ కావాలి..! విలువలతో మాకేంటి పని అంటున్న టీడిపి ఎంపీలు..!!అమరావతి/హైదరాబాద్ : నిన్నటి వరకూ పార్టీని అడ్డంపెట్టుకుని అందలం ఎక్కిన టీడిపి నేతలు ఇప్పుడు స్వలాభాలకోసం పార్టీని ఏకాకిని చేస్తున్నారు. ఏ పార్టీ నైతే … Read More
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని చెప్పలేదు: కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మాజీ ప్రధాని !బెంగళూరు: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని తాను కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరకు వెళ్లలేదని జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవ… Read More
0 comments:
Post a Comment