Wednesday, August 19, 2020

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభం ముగిసిందనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మణిపూర్‌లో మరో షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ సమక్షంలో వీరంతా కాషాయ కండువా కప్పుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32cU4Km

Related Posts:

0 comments:

Post a Comment