Wednesday, August 19, 2020

బస్సు హైజాక్... రాత్రిపూట ఉలిక్కిపడ్డ ప్రయాణికులు... ఆగ్రాలో అనూహ్య ఘటన...

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మంగళవారం(అగస్టు 18) ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ చెల్లించలేదన్న కారణంగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రాత్రి పూట ఓ ఫైనాన్స్ సంస్థ హైజాక్ చేసింది. ప్రయాణికులను ఏమీ చేయమని ముందే హెచ్చరించినప్పటికీ... ఏం జరుగుతుందో తెలియక వారు కంగారు పడ్డారు. ఎట్టకేలకు ఝాన్సీ ప్రాంతంలో వారిని దించేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31923sk

Related Posts:

0 comments:

Post a Comment