వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆ దేశం భారతదేశానికి 100 వెంటిలేటర్లను అందించింది. అమెరికాలో తయారైన ఈ వెంటిలేటర్లు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యూఎస్ ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా పోరులో భాగంగా అమెరికా ప్రభుత్వం.. యూఎస్ ఏజెన్సీ ఫర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EchuqJ
కరోనా పోరుకు ట్రంప్ హామీ: అమెరికా నుంచి భారత్కు చేరిన 100 వెంటిలేటర్లు
Related Posts:
సంతోష్ కుమార్కు గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం, కేసీఆర్కు అంకితం చేసిన ఎంపీ..టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ను ప్రతిష్టాత్మక గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించింది. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నందుకు గానూ పురస్కారం అందజేశారు. … Read More
మీకు బైక్,కారు ఉందా?వాహన చట్టంలో నేటి నుంచే కీలక మార్పులు - ఇక కరోనాకూ హెల్త్ ఇన్సురెన్స్ఈ ఆర్థిక సంవత్సరం మూడో మూడో త్రైమాసికం గురువారం(అక్టోబర్ 1) నుంచి ప్రారంభమైన సందర్భంగా పలు రంగాల్లో సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కేంద్రం గతంలో … Read More
వారి నిర్లక్ష్యం వల్లే ఇదంతా .. దేవాదాయ శాఖలోని అధికారులపై స్వరూపానందేంద్ర వ్యాఖ్యలువిశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలోని అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు… Read More
హాథ్రస్ దారుణం: పోస్టుమార్టంలో సంచలన విషయాలు, మెడ ఎముక విరిగి..లక్నో: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హాథ్రస్ ఘటనలో బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. బాధితురాలి గొంతునులిమి ఊపిరాడకు… Read More
ఏపీలో 7లక్షలు దాటిన కరోనా కేసులు... కొత్తగా 6751 పాజిటివ్ కేసులు...ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 6751 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 4… Read More
0 comments:
Post a Comment