వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆ దేశం భారతదేశానికి 100 వెంటిలేటర్లను అందించింది. అమెరికాలో తయారైన ఈ వెంటిలేటర్లు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యూఎస్ ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా పోరులో భాగంగా అమెరికా ప్రభుత్వం.. యూఎస్ ఏజెన్సీ ఫర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EchuqJ
కరోనా పోరుకు ట్రంప్ హామీ: అమెరికా నుంచి భారత్కు చేరిన 100 వెంటిలేటర్లు
Related Posts:
నన్ను రేప్ చేసి, చంపేవాడే: ఎమ్మెల్యే అభ్యర్థిపై నటి అమీషా పటేల్ - బీహార్లో భయానక అనుభవంసదరు ప్రాంతంతో సంబంధం లేకున్నా, సినీ నటుల పట్ల జనంలో ఉండే క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ స్టార్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం త… Read More
ఢిల్లీ యూనివర్సిటీ వీసీపై రాష్ట్రపతి సస్పెన్షన్... నియామకాల వివాదం.. ఆధిపత్య పోరు...ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేశ్ త్యాగిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వేటు వేశారు. త్యాగిని రాష్ట్రపతి సస్పెండ్ చేసినట్లు కేంద్ర విద్య… Read More
ముంబై-హైదరాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రైన్... ఎన్హెచ్ఆర్సీఎల్ నుంచి కీలక అప్డేట్...ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్కు వేగంగా అడుగులు పడుతున్నాయి. 711కి.మీల ఈ మార్గంలో బుల్లెట్ రైలును తీసుకొచ్చేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పో… Read More
సీఎం అవినీతిపై సీబీఐ విచారణ... హైకోర్టు సంచలన ఆదేశాలు... షాక్లో బీజేపీ నేతలు...ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై హ… Read More
చైనా మ్యాప్లో లడఖ్- ట్విట్టర్ సమాధానంపై అసంతృప్తి- చర్యలకు సిద్ధమవుతున్న కేంద్రం..మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తమ తాజా మ్యాప్లో భారత్లోని లడఖ్ను చైనాలో భాగంగా చూపడంపై కేంద్రం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ట్విట్టర్ ఇచ్చిన వివరణ… Read More
0 comments:
Post a Comment