Wednesday, August 19, 2020

కరోనా పోరుకు ట్రంప్ హామీ: అమెరికా నుంచి భారత్‌కు చేరిన 100 వెంటిలేటర్లు

వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆ దేశం భారతదేశానికి 100 వెంటిలేటర్లను అందించింది. అమెరికాలో తయారైన ఈ వెంటిలేటర్లు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యూఎస్ ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా పోరులో భాగంగా అమెరికా ప్రభుత్వం.. యూఎస్ ఏజెన్సీ ఫర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EchuqJ

Related Posts:

0 comments:

Post a Comment