Monday, November 18, 2019

ఎస్సై వేధింపులు తాళలేక: విద్యార్థి బలవన్మరణం, వాయిస్ మేసేజ్ కూడా...

కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి చెరువులో విగతజీవై తేలడం కలకలం రేపుతోంది. అయితే స్థానిక ఎస్సై వేధింపుల వల్లే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు సదరు యువకుడు వాయిస్ మేసేజ్ చేయడంతో ఆత్మహత్య కీలక మలుపు తిరిగింది. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై మాత్రం స్పందించలేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Onl0Qp

Related Posts:

0 comments:

Post a Comment