కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి చెరువులో విగతజీవై తేలడం కలకలం రేపుతోంది. అయితే స్థానిక ఎస్సై వేధింపుల వల్లే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు సదరు యువకుడు వాయిస్ మేసేజ్ చేయడంతో ఆత్మహత్య కీలక మలుపు తిరిగింది. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై మాత్రం స్పందించలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Onl0Qp
ఎస్సై వేధింపులు తాళలేక: విద్యార్థి బలవన్మరణం, వాయిస్ మేసేజ్ కూడా...
Related Posts:
ధనప్రవాహం: గుంటూరులో బంగారం, విశాఖలో నగదు, కడపలో చీరెలు..!అమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాలుగు రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయల లెక్క చూపని నగదు బయటపడ్డాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ప్రతి జిల్లాలో,… Read More
డ్రగ్స్ ముఠాలో దేవాలయ అర్చకుడు ... తెలంగాణలో సంచలనండ్రగ్స్ ముఠాలో పోలీసులకు చిక్కిన ఓ అర్చకుడి ఉదంతం తెలంగాణా రాష్ట్రంలో కలకలం రేపుతుంది. హైదరాబాద్ లో పోలీసులకు చిక్కిన కోటి రూపాయల విలువచేసే కొకైన్, హె… Read More
ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వర్ డౌన్ .. యూజర్ల ఆగ్రహం, పరిష్కరిస్తామన్న కంపెనీలుహైదరాబాద్ : చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సోషల్ మీడియా ద్వారా జరిగే విషయాలన్నీ మునివేళ్లతో తెలుసుకుంటోంది యువత. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ … Read More
రఫెల్ రహస్యం శత్రువులకు చేరింది ? సమాచారం ఆధారంగానే పిటిషన్.. కేంద్రం అఫిడవిట్, నేడు విచారణన్యూఢిల్లీ : రఫెల్ యుద్ధ విమానాల ఒప్పంద పత్రాల రహస్యం శత్రువులకు చేరిందా ? వారికి చేరిన సమాచారం ఆధారంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారా ? అంటే … Read More
361 కోట్ల ఫీజు బకాయిలు..! చదువులు ముందుకు సాగేదెలా అమాత్యా..??హైదరాబాద్ : విద్యార్థుల్లో కోటి ఆశలు నింపుతున్న ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకం నత్త నడక నడుస్తోంది. అంతే కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ న… Read More
0 comments:
Post a Comment