ఎట్టకేలకు కశ్మీర్లో రైలు సేవలను పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయిచింది. అయితే కొన్ని రూట్లలో రేపటి నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్ 5వ తేదీన జమ్ముకశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్, లడాఖ్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటినుంచి కశ్మీర్ లోయలో ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కశ్మీర్ విభజన తర్వాత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pdbsiA
మూడునెలల తర్వాత: కశ్మీర్లో రైళ్ల పునరుద్ధరణ.. తొలుత లిమిటెడ్ ట్రైన్స్...
Related Posts:
ఏపీ మున్సిపల్ పోల్స్లో వైసీపీ ప్రభంజనం- పలు మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు కైవసంఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇందులో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార… Read More
ఏపీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం- గోదావరి, కృష్ణా-గుంటూరు సీట్లకుఏపీలో ఖాళీగా ఉన్న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ సీట్లకు ఈ ఎన్నికలు జ… Read More
ఏపీ మున్సిపల్ ఫలితాలు : పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ హవా-ప్రత్యర్ధులకు అందనంతగాఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ముందుగా కౌంటింగ్ చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ భా… Read More
AP Municipal elections 2021 Results:మున్సిపాలిటీల్లో వైసీపీ హవా..కనిగిరిని క్లీన్ స్వీప్ఏపీలో హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు 11 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కంపు కోసం ఎన్… Read More
గ్యాస్ సిలిండర్కు ఓ దండం: ఓటేసిన కేటీఆర్: తొలి గంటలోనే..జోరుగా పోలింగ్హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల పోలింగ్ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. తొలి గంటలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ము… Read More
0 comments:
Post a Comment