న్యూఢిల్లీ: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(ఎల్టీటీఈ)పై కేంద్రం విధించిన ఐదేళ్ల నిషేధాన్ని కొనసాగించాలా? వద్ధా అనే అంశంపై ఏర్పాటైన ట్రిబ్యూనల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థగా పేర్కొంటున్న ఎల్టీటీఈపై నిషేధాన్ని కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు జడ్జీ నేతృత్వంలోని ట్రిబ్యూనల్ స్పష్టం చేసింది. దాదాపు వారం క్రితమే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(ఎల్టీటీఈ)పై విధించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xb8SWU
Monday, November 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment