Monday, November 11, 2019

అయోధ్య తీర్పు: దేవాలయంలో సతీమణితో కలిసి పూజలు చేసిన సీజేఐ, వీడియో వైరల్ !

న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసు తీర్పు అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ మొదటి సారి దేవాలయంలో పూజలు చేశారు. అసోంలోని గుహవాటిలోని కామాక్య దేవాలయంలో జస్టిస్ రంజన్ గొగోయ్ ఆయన సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NCzTzq

Related Posts:

0 comments:

Post a Comment