Tuesday, October 8, 2019

ఆటోలపై థ్యాంక్యూ స్టిక్కర్లు: చంద్రబాబును ఫాలో అవుతున్న వైఎస్ జగన్: పబ్లిసిటీపై గాలి మళ్లిందా?

అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారనే పేరు ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే వాటన్నంటినీ నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. నెరవేరుస్తున్నారు కూడా. గ్రామ వలంటీర్ల నియామకం, గ్రామ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ILEhcz

0 comments:

Post a Comment