ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు పౌర సేవలు అందించటంతో కీలక పాత్ర పోషిస్తున్న మీ సేవ కేంద్రాలను రద్దు చేసే ప్రతిపాదన అధికారులు సిద్దం చేసారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ రెండో తేదీ నుండి గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YTXmlN
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా : మీ సేవ రద్దుకు ప్రతిపాదనలు : అమలైతే..!
Related Posts:
తెలంగాణ కొత్త గవర్నర్గా సౌందర రాజన్, హిమాచల్కు దత్తాత్రేయహైదరాబాద్: తెలంగాణకు కేంద్రం కొత్త గవర్నర్ను నియమించింది. ఈఎస్ఎల్ఎన్ నర్సింహన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇటీవలి వరకు ఉమ్మడి గవర్నర్గా ఉన్న వ… Read More
ట్రాఫిక్ రాల్స్ ఉల్లంఘిస్తే వాతలే: నేటి నుంచే భారీ జరిమానాలు అమలు ఇలా, కానీ..న్యూఢిల్లీ: నేటి(సెప్టెంబర్ 1) నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించనున్నారు. కొత్త మోటారు వాహనాల చట్టం 2019కి ఆగస్టులో ఆమోదం పొంద… Read More
దత్తత్రాయ ప్రస్థానం: రోహిత్ ఆత్మహత్యతో ఆరోపణలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి గవర్నర్ వరకుహైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీలో చేరి కీలక పదవులు చేపట్టార… Read More
రేపే వైఎస్ విగ్రహం పున: ప్రతిష్ఠ: టీడీపీ నేతలకు ఆహ్వానం..దానికి కారణం?అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు విగ్రహం పున: ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం విజయవాడలో నిర్వహించనున్నారు. రాష్ట్ర … Read More
సెల్యూట్ సార్: వికలాంగుడిని భుజాలపై ఎత్తుకుని వరదను దాటించారు(వీడియో)హైదరాబాద్: హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురవగా.. మ… Read More
0 comments:
Post a Comment