Saturday, August 10, 2019

కాఫీ డే ఆస్థులు అమ్ముకుంటోంది..! బెంగళూరులోని 90 ఎకరాల ఐటీ పార్క్ పై కీలక నిర్ణయం..!!

బెంగళూరు: కాఫీ కింగ్ వి.జి. సిద్దార్థ మృతితో కేఫ్ కాఫీ డే భవిష్యత్తు ఏమిటి ? అనే చర్చ మొదలైయ్యింది. వి.జి. సిద్దార్థకు చెందిన బెంగళూరులోని 90 ఎకరాలు ఐటీ పార్క్ విక్రయించాలని సీడీఇఎన్ నిర్ణయం తీసుకుంది. కాఫీ డే కింగ్ వి.జి. సిద్దార్థ స్థాపించిన కాఫీ డేని నష్టాల నుంచి తప్పించాలని ఐటీ పార్క్ విక్రయించాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZOvi0z

0 comments:

Post a Comment