Friday, June 4, 2021

సీఎం కుటుంబ దోపిడీ బయటపడుతుందనేనా?: ఈటల బీజేపీలో చేరికపై విజయశాంతి సంచలనం

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. దీనికి టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల పట్ల టీఆర్ఎస్ వ్యవహరించిన తీరు పట్ల బీజేపీ నేత విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరతానంటే ఎందుకింత ఆగమై అవుతున్నారంటూ విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ijESoo

Related Posts:

0 comments:

Post a Comment