హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. దీనికి టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల పట్ల టీఆర్ఎస్ వ్యవహరించిన తీరు పట్ల బీజేపీ నేత విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరతానంటే ఎందుకింత ఆగమై అవుతున్నారంటూ విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ijESoo
సీఎం కుటుంబ దోపిడీ బయటపడుతుందనేనా?: ఈటల బీజేపీలో చేరికపై విజయశాంతి సంచలనం
Related Posts:
దివ్యంగుల కోసం ఎన్నికల సంఘం ఉచిత రవాణఅమరావతి: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోనించుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల … Read More
ఎన్నికల టెన్షన్ కు దూరంగా మనవడు దేవాన్ష్ తో కలిసి ఆడుకున్న చంద్రబాబుఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల టెన్షన్ ను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 110 ప్రచార సభల్లో తీరిక లేకుండా పరిశ్రమించిన చంద్రబాబు పోలింగ్ కు సమయం దగ్… Read More
దేశవ్యాప్తంగా ప్రారంభమైన తొలివిడత పోలింగ్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 91 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్… Read More
తొలిదశలో అదృష్టం పరీక్షించుకుంటున్న అగ్రనేతలు వీరేసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశలో 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 91 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు నేతల … Read More
ఎన్నికల శుభకార్యం .. ఓటు వెయ్యాలని ఆహ్వానపత్రిక ..శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ క్రియేటివిటీఏపీలో పోలింగ్ ప్రారంభమైంది . ప్రతి జిల్లాలోనూ పోలింగ్ పర్సంజేట్ పెంచటం కోసం అధికారులు చాలా ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ వినూ… Read More
0 comments:
Post a Comment