జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అప్పుడే వ్యూహాలు మొదలయ్యాయి. 2024 నాటికి పదేళ్లు అధికారం పూర్తి చేసుకోనున్న బీజేపి తిరిగి తామే కొనసాగే విధంగా కొత ప్రతిపాదనలు..వ్యూహాలకు పదును పెడుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తమయ్యాయి. మమతా బెనర్జీ-ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ మోదీ వ్యతిరేక కూటమిని ఇప్పటి నుంచే బలోపేతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BBLntX
Sunday, July 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment