భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 39,361 కరోనా కొత్త కేసులను నమోదు చేసింది. ఇది నిన్నటి రోజువారీ కేసులో లెక్క కంటే కాస్త తక్కువగానే ఉంది. భారతదేశం 24 గంటల వ్యవధిలో 416 మరణాలను నివేదించింది. నిన్న రోజు వారి మరణాలు 535 నమోదయ్యాయి. గత 24 గంటల్లో 11,54,444
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zyFUlF
Sunday, July 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment