Friday, August 23, 2019

నెల్లూరు టికెట్లు తిరుమలకు: చంద్రబాబు ప్రచార యావను మాకు అంటగడతారా?: వైసీపీ ఎమ్మెల్యే

విజయవాడ: తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్ లో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక ప్రభుత్వానికి సంబంధించిన అన్యమత ప్రచార కార్యక్రమాలను ముద్రించిన ఘటనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. అలాంటి ప్రచార యావ తమకు లేదని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నవేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYXJH0

Related Posts:

0 comments:

Post a Comment