Wednesday, October 16, 2019

షేక్‌హ్యాండ్ ఇస్తానని కత్తితో దాడి, ఎన్నికల ర్యాలీలో దుండగుడి బీభత్సం..

మరో నాలుగురోజుల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సభలు, ర్యాలీలో పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు. అయితే ఇవాళ శివసేన ఎంపీ ఓమ్రాజే నింబల్కర్ కూడా ప్రచారం చేశారు. కానీ ఓ దుండగుడు కత్తీతో బీభత్సం సృష్టించడంతో ర్యాలీ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉస్మానాబాద్ జిల్లా పడోలి నైగాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OYKkOR

Related Posts:

0 comments:

Post a Comment