మరో నాలుగురోజుల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సభలు, ర్యాలీలో పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు. అయితే ఇవాళ శివసేన ఎంపీ ఓమ్రాజే నింబల్కర్ కూడా ప్రచారం చేశారు. కానీ ఓ దుండగుడు కత్తీతో బీభత్సం సృష్టించడంతో ర్యాలీ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉస్మానాబాద్ జిల్లా పడోలి నైగాన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OYKkOR
షేక్హ్యాండ్ ఇస్తానని కత్తితో దాడి, ఎన్నికల ర్యాలీలో దుండగుడి బీభత్సం..
Related Posts:
ఏం ఎండలు బాబోయ్... జనం పిట్టలా రాలిపోతున్నారు...సూర్యుడు సుర్రుమంటున్నాడు. నిప్పులు కురిపిస్తున్నడు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగనున్నాయి. వడగాలుల దెబ్బకు జ… Read More
కార్యకర్త నుండి నన్ను ఎంపీని చేశారు వైఎస్ ..ఉండవల్లి అరుణ్ కుమార్ఉండవల్లి అరుణ్ కుమార్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కార్యకర్త స్థాయి నుండి… Read More
ఆర్కే బీచ్ లో విగ్రహాల తొలగింపు.. అసలు అభ్యంతరం హరికృష్ణ విగ్రహం వల్లేనట..విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో విగ్రహాలను తొలగించారు జీవీఎంసి అధికారులు . సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల విగ్రహాల తొలగింపుకు కారణం ఏంటి ? ఎందుకు ఈ విగ్… Read More
తిరుమలలో అపూర్వ ఘట్టం: యాగం ముగిసిన కొద్దిసేపటికే..!తిరుపతి: కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆరం… Read More
వివేకా హత్య కేసు: తేల్చని పోలీసులు..మౌనంగా కుటుంబ సభ్యులు: కొత్త ప్రభుత్వం తేల్చాల్సిందేనా..!రాజకీయంగా సంచలనం సృష్టించిన వైయస్ వివేకా హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పోలీసులు విచారణ సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చ… Read More
0 comments:
Post a Comment