Wednesday, October 16, 2019

నేను కోళ్ల దొంగనా..! ఎన్నికల ర్యాలీలో ఏడ్చిన ఎంపీ ఆజంఖాన్

ఓ ఎంపీపై దొంగతనం కేసు నమోదు కావడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఉత్తర ప్రదేశ్ రాంపూర్ ఎంపీ ఆజాంఖాన్ పై పలుసార్లు దొంగతనం కేసులు నమోదయ్యాయి. అది కూడ ఆయన స్వంత నియోజకవర్గంలోనే కావడం విశేషం. దీంతో కేసులను తల్చుకుంటూ ఆజాంఖాన్ ఎన్నికల ప్రచారంలో ఏడ్చాడు. తనపై చీఫ్‌గా కోళ్లు, గొర్రెలు దోంగతనం చేశానని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oCGfVP

Related Posts:

0 comments:

Post a Comment