ఓ ఎంపీపై దొంగతనం కేసు నమోదు కావడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఉత్తర ప్రదేశ్ రాంపూర్ ఎంపీ ఆజాంఖాన్ పై పలుసార్లు దొంగతనం కేసులు నమోదయ్యాయి. అది కూడ ఆయన స్వంత నియోజకవర్గంలోనే కావడం విశేషం. దీంతో కేసులను తల్చుకుంటూ ఆజాంఖాన్ ఎన్నికల ప్రచారంలో ఏడ్చాడు. తనపై చీఫ్గా కోళ్లు, గొర్రెలు దోంగతనం చేశానని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oCGfVP
నేను కోళ్ల దొంగనా..! ఎన్నికల ర్యాలీలో ఏడ్చిన ఎంపీ ఆజంఖాన్
Related Posts:
రైల్వేలో ఉద్యోగాలు: రైల్ వీల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్రెయిల్ వీల్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 30 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్… Read More
బెంగళూరులో ఉంటే అనంతలో కేసు ఎలా పెడతారు?: డీజీపీకి జనసేనఅమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చిలకం మధుసూదనరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జ… Read More
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వ వైఫల్యమే, కేసీఆర్పై లక్ష్మణ్ విసుర్లుసీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికుల గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికుల … Read More
ఎమోషనల్ స్టోరీ: పనిమనిషి కోసం పనోళ్లయ్యారు... నెటిజెన్ల మనసులు గెల్చుకున్న ఉద్యోగస్తులుముంబై: వారిద్దరూ ఎంబీఏ గ్రాడ్యుయేట్లు... ఇద్దరికీ మంచి ఉద్యోగం ఉంది. అయినా ప్రతిరోజు ఉదయం కండివాలి రైల్వే స్టేషన్ బయట ఒక ఫుడ్ స్టాల్ పెట్టి టిఫెన్లు … Read More
టీఆర్ఎస్ ప్రభుత్వానికి గిన్నిస్ ఖాయం.. రేవంత్ రెడ్డి జోస్యం..! ఎందుకంటే..!!హైదరాబాద్ : టీఆర్టీ ఫలితాలు వెల్లడించి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటిదాకా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు క… Read More
0 comments:
Post a Comment