సూర్యుడు సుర్రుమంటున్నాడు. నిప్పులు కురిపిస్తున్నడు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగనున్నాయి. వడగాలుల దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ తేడా లేకుండా సాధారణం కన్నా 4-7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలతో జనం అడుగు బయటపెట్టేందుకు జంకుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరితో పాటు రాయలసీమ జిల్లాల్లోని 139 మండలాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LJR0A7
ఏం ఎండలు బాబోయ్... జనం పిట్టలా రాలిపోతున్నారు...
Related Posts:
నీట్ పరీక్ష 2019: కటాఫ్ మార్కులు ఇవే...ఈ ప్రశ్నలు చాలా కష్టంగా వచ్చాయిఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్ 2019) జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే నీట్ పరీక్షకు సంబంధించిన సమాధానాల కీ విడుదల చ… Read More
ఘోర విమాన ప్రమాదం వీడియో: ల్యాండింగ్ సమయంలో మంటలు..40 మంది మృతిమాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా అందులో అగ్ని ప్రమాదం సంభవించింది.దీంతో విమానంను మంటలు ఆవహించాయి.… Read More
ఏపీ రీపోలింగ్: ఆంధ్రప్రదేశ్లో 5 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తొలివిడత పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడ పోలింగ్ పై ఎన్నికల సంఘానిక ఫిర్యాదులు అ… Read More
చంద్రబాబే సీఎం .. బాండ్ పేపర్ మీద రాసిస్తా... కాకుంటే జ్యోతిష్యం మానేస్తా.. నైషధం శివరామ శాస్త్రిఏపీలో ఎన్నికలు ముగిసినా ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది .రాజకీయ నాయకులతో పోటాపోటీగా సీఎం ఎవరన్నదానిపై జ్యోతిష్య పండితులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.… Read More
తెలుగు రాష్ట్రాల్లో ఆగని వరకట్న వేధింపులు ... ఏసీబీ అధికారిణికీ తప్పని తిప్పలుతెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న తనను అదనపు కట్నం కోసం వేదింపులకు గురి చేస్తున్నారని, తన… Read More
0 comments:
Post a Comment