Wednesday, May 15, 2019

తిరుమలలో అపూర్వ ఘట్టం: యాగం ముగిసిన కొద్దిసేపటికే..!

తిరుప‌తి: క‌లియుగ వైకుంఠంగా భావించే తిరుమ‌లలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మైంది. వ‌రుణ దేవుడిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆరంభించిన కారీరిష్ఠి యాగం తొలిరోజే కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే స‌త్ఫలితాల‌ను ఇచ్చింది. యాగం ఆరంభ‌మైన కొద్దిసేప‌టికే వ‌రుణుడు క‌రుణించాడు. తిరుమ‌ల‌, తిరుప‌తిలో వ‌ర్షం కురిసింది. ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షంతో తిరుమ‌ల త‌డిచి ముద్ద‌యింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VWg1fB

0 comments:

Post a Comment