రాజకీయంగా సంచలనం సృష్టించిన వైయస్ వివేకా హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పోలీసులు విచారణ సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేయటం మినహా...హత్య జరిగి రెండు నెలలు పూర్తయినా అసలు విషయం బయటకు రాలేదు. వైయస్ వివేకా కుటుంబ సభ్యులు మౌనంగా ఉంటున్నారు. దీంతో..కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాతనే వివేకా హత్య కేసు ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W79RJt
వివేకా హత్య కేసు: తేల్చని పోలీసులు..మౌనంగా కుటుంబ సభ్యులు: కొత్త ప్రభుత్వం తేల్చాల్సిందేనా..!
Related Posts:
అయ్యో టీనా.. పెళ్లి పెటాకులేనా? ఐఏఎస్ జంట ‘సోషల్’ డిస్టెన్స్.. రెండేళ్లకే వైరాగ్యం..టీనా దాబి.. పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటిదాకా సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించిన అందరికంటే ఎక్కువగా దేశంలో పాపులారిటీ పొందిన ఆమెకు సోషల్ మీడియాలోనూ ఫా… Read More
లాక్డౌన్ ఎఫెక్ట్ : పంతులు లేరు, పూలు లేవు..తూతూ మంత్రంగా అంత్యక్రియలుకరోనావైరస్.. ఎక్కడో పుట్టిన ఈ మహమ్మారి మనదేశంలోకి ప్రవేశించి ప్రజల బతుకులతో ఆటలాడుతోంది. మొత్తం దేశాన్నే అంధకారంలోకి నెట్టివేసింది. ఇటు ప్రజల పొట్టను … Read More
మత్స్యకారులను ఆదుకోవాలని పవన్ విజ్ఞప్తి.. తమిళ సీఎం రియాక్షన్ ఇదీ..లాక్ డౌన్ కారణంగా తమిళనాడులోని చెన్నై హార్బర్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ఆ రాష్ట్ర ము… Read More
corona: మోడీ ప్రభుత్వం ఏప్రిల్లో ఎమర్జెన్సీ విధించనుందా?: నిజమెంత?న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అనేక తప్పుడు ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, కరోనా నేపథ్యంలో దేశంలో ఏప్రిల్లో … Read More
ఎమ్మెల్యే రోజా చేసిన వీడియో పై బండ్ల గణేష్ ట్వీట్... అసలు విషయం ఏంటంటేకరోనా వైరస్ దెబ్బకు నిన్నటి దాకా పౌల్ట్రీ కుదేలైంది. ఇక లాక్ డౌన్ నేపధ్యంలో కొద్దిగా కోలుకునే పరిస్థితి వచ్చింది. ఇక దీనికి చాలా మంది సెలబ్రిటీలు , అధ… Read More
0 comments:
Post a Comment