రాజకీయంగా సంచలనం సృష్టించిన వైయస్ వివేకా హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పోలీసులు విచారణ సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేయటం మినహా...హత్య జరిగి రెండు నెలలు పూర్తయినా అసలు విషయం బయటకు రాలేదు. వైయస్ వివేకా కుటుంబ సభ్యులు మౌనంగా ఉంటున్నారు. దీంతో..కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాతనే వివేకా హత్య కేసు ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W79RJt
Wednesday, May 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment