న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీ తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం అనుమతిచ్చింది. ప్రొడక్షన్ వారెంట్ ఇవ్వాలంటూ ఈడీ గత శుక్రవారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఐఎన్ఎస్ మీడియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పీ చిదంబరంను కస్టడీకి తీసుకుని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32hm26t
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు
Related Posts:
శృంగారంపై సర్వే: కన్యత్వమే ముఖ్యమంటున్న యువత.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలుసాధారణంగా భారతీయులు శృంగారంకు సంబంధించిన విషయాలను బహిరంగంగా చర్చించేందుకు గానీ, మాట్లాడేందుకు గానీ ఇష్టపడరు. ప్రాచీన కాలం నుంచీ ఈ విషయం రహస్యంగా ఉండేం… Read More
ఎట్టకేలకు సతీష్ చంద్రకు పోస్టింగ్: ఇసుక అక్రమాల నివారణ భాధ్యత సురేంద్రబాబుకు: ప్రభుత్వం ఉత్తర్వులు..ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. పలువురి అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక ప్రధా… Read More
కిలాడీ....లేడీ, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అంటూ హంగామా: రాత్రి భర్త, బంధువుతో, చివరికి !బెంగళూరు: ఎస్ఐ యూనిఫాం వేసుకుని దందాలు చేస్తున్న మహిళతో పాటు ఇద్దరు నిందితులను తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరంలో జరిగింది. ఎస్ఐ యూనిఫాం వేసుకుని వా… Read More
రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరుగుతాయట.. బాగోలేని రోడ్లతోనే మేలు.. బీజేపీ ఎంపీ నోటి దూల...రోడ్డు ప్రమాదాల తగ్గాలంటే ఏం చేయాలి. వాహనదారులకు అవగాహన కల్పించాలి. మంచి రోడ్లను ఏర్పాటు చేయాలి. తదితర సూచనలు చేస్తాం. కానీ ఓ ప్రజా ప్రతినిధి మాత్రం ర… Read More
ఎంతమంది బలి కావాలి: వారం రోజుల్లో పదిమంది: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్..!ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీకి మరో కార్మికుడు ప్రాణం బలిగొందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు … Read More
0 comments:
Post a Comment