న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) పరిశోధనలో భారత శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. సార్స్-కోవ్-2వైరస్(కోవిడ్-19)కు సంబంధించిన మైక్రోస్కోపిక్ చిత్రాన్ని విడుదల చేసింది. దేశంలో నమోదైన తొలి కోవిడ్ పాజిటివ్ కేసు వ్యక్తి గొంతులో సేకరించిన నమూనాల్లో కరోనావైరస్ను మైక్రోస్కోప్ ద్వారా తీశారు. జనవరి 30న కేరళలో తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇండియన్ జర్నల్ ఆఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dCIUn4
భారత శాస్త్రవేత్తల ఘనత: Coronavirus తొలి మైక్రోస్కోపిక చిత్రం ఇదే
Related Posts:
బీజేపీకి షాకిచ్చిన మిత్రపార్టీ.. ఢిల్లీలో ఎల్జేపీ ఒంటరిపోరు.. జార్ఖండ్ సీన్ రిపీట్..రసవత్తరంగా సాగుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చాలా ఏళ్లుగా బీజేపీకి మిత్రపార్టీగా కొనసాగుతోన్న లోక్ జనశక్తి … Read More
16న బీజేపీ-జనసేన కీలక భేటీ: ఢిల్లీ పర్యటనపై పవన్ కళ్యాణ్, బూతు మీడియం అంటూ వైసీపీపై..కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తాజా ఢిల్లీ పర్యటన కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో జనసేన నేతలు, కార్యర్తలను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మా… Read More
ఢిల్లీ ఎన్నికలు: 70 మంది ఆప్ అభ్యర్థుల జాబితా విడుదల, న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) మంగళవారం విడుదల … Read More
పవన్ కళ్యాణ్కు తప్పుడు సమాచారం: వారి వల్లే అశాంతి అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడికాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు సరిగా లేదంటూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ద్… Read More
అమెరికాలో విషాదం.. భారత సంతతి విద్యార్థి వివేక్ దుర్మరణం.. చదువుల్లో టాప్.. స్నేహంలో బెస్ట్..ఒక చిలిపి ఆలోచన.. ఉత్సాహంలో చేసిన తెగింపు.. కోటి కలల్ని నేలకూల్చేశాయి. రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చివెళ్లాయి. అతని పేరు వివేక్ సుబ్రమణి. వయ… Read More
0 comments:
Post a Comment