Friday, March 27, 2020

ఏపీలో ఫలిస్తున్న వాలంటీర్ల సర్వే.. బయటికొస్తున్న విదేశీ కరోనా కేసులు.. దాచిన వారిపై పలుచోట్ల కేసులు

ఏపీలో కరోనా వైరస్ ప్రబలడానికి ప్రధాన కారణంగా ఉన్న పలువురు విదేశీ ప్రయాణికులను ఇప్పటికే క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మిగతా వారిని కూడా గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టింది. ఇందులో కరోనా లక్షణాలను దాచిపెట్టి నేరుగా ఇళ్లకు చేరుకున్న పలువురిని వాలంటీర్లు, ఆశావర్కర్లు గుర్తించారు. దీంతో వారి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33RCGv6

0 comments:

Post a Comment