కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రాన్ని గజగజా వణికిస్తుంది . తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు ఇది వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ ను కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తుంది . ఇలా దీంతో అంతా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కేసులు పెరుగుతున్న తీరు తెలంగాణా ప్రభుత్వాన్ని , అటు ప్రజలను ఆందోళనకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UocHrQ
తెలంగాణలో బాగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు ... ఒక్కరోజే 10 మంది .. 59కి చేరిన బాధితులు
Related Posts:
యువతి తగాదా, మాట్లాడుకుందాం.. రా..! కారులో నగర యువకుడికి నరకయాతన..!జూబ్లీహిల్స్ : యువతి విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడికి నరకయాతన మిగిల్చింది. కారులో నగరమంతా తిప్పుతూ చిత్రహింసలకు గురిచేశారు కొందరు. బంజారాహిల్స్ ఫస… Read More
ఈదేశం ఉండగా అమెరికా దండగా: ఆదేశానికి పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్న భారతీయులు..కారణమిదే..!బెంగళూరు: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి భారతీయులకు ఏదో రకంగా ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే… Read More
ఇంటర్ మూల్యాంకనం విషయంలో నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు .. ప్రభుత్వానికి మొట్టికాయలుఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలు సైతం కొనసాగుతున్నాయి. తప్పుల తడకలా ఉన్న… Read More
చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేసారు: కొంతమంది కలెక్టర్లు సహకరించారు : బిజెపి రివర్స్ ఎటాక్..!కొద్ది రోజులుగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు. మోదీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం పని చ… Read More
కడుపు చెక్కలు చేసుకున్న గండ్ర..! కార్యకర్తల సమక్షంలో కుమిలి కుమిల ఏడ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!!భూపాలపల్లి: భూపాలపల్లి కాంగ్రెస్ ఎంఎల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి బోరున ఏడ్చారు. అదికూడా కార్యక్తల ముందు కుళ్లి కుళ్లి ఏడ్చారు. అంతమంది జనం మద్య ఎందుకు … Read More
0 comments:
Post a Comment