Friday, March 27, 2020

తెలంగాణలో బాగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు ... ఒక్కరోజే 10 మంది .. 59కి చేరిన బాధితులు

కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రాన్ని గజగజా వణికిస్తుంది . తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు ఇది వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ ను కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తుంది . ఇలా దీంతో అంతా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కేసులు పెరుగుతున్న తీరు తెలంగాణా ప్రభుత్వాన్ని , అటు ప్రజలను ఆందోళనకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UocHrQ

Related Posts:

0 comments:

Post a Comment