Monday, October 14, 2019

నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ నేపథ్యంపై నెటిజెన్ల ఆసక్తి

వాషింగ్టన్: ఆర్థికశాస్త్రంలో 2019 నోబెల్ పురస్కారం అభిజీత్ వినాయక్ బెనర్జీతో పాటుగా ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో, మరియు మైఖేల్ క్రెమర్‌లను సంయుక్తంగా వరించింది. ప్రపంచ పేదరిక నిర్మూలనపై వీరు చేసిన కృషికిగాను ఈ అవార్డు లభించింది. ఇంతకీ అభిజీత్ బెనర్జీ నేపథ్యం ఏమిటి..? ఆయన ఎవరు అనేదానిపై నెటిజెన్లు విపరీతంగా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MEbCXY

Related Posts:

0 comments:

Post a Comment