న్యూఢిల్లీ: హెచ్ఏఎల్ (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) పైన తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం లోకసభలో అన్నారు. హెచ్ఏఎల్ పైన అనుమానాలు అనేది అందర్నీ తప్పుదారి పట్టించడమే అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఉత్సాహం చూపుతున్న మీలాంటి వారే పూర్తిగా కథనాన్ని చదవకుండానే, అదే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H15OYK
పూర్తిగా చదవండి: నిర్మల సీతారామన్, 'రాహుల్ గాంధీ! మీరు ఏబీసీల నుంచి ప్రారంభించాలి'
Related Posts:
కొడుక్కి కాంగ్రెస్ ఎంపీ టికెట్.. పార్టీకి ప్రచారం చేయనంటున్న బీజేపీ మంత్రిసిమ్లా : ఎన్నికల బరిలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటాయి. భార్య ఒక పార్టీ నుంచి పోటీ చేస్తే.. భర్త మరో పార్టీ తరపున బరిలోకి దిగుతారు. అత్తా కోడళ్లు, మా… Read More
కరీంనగర్ బరి..! పొన్నం, బండి, బోయినపల్లి.. గెలిచేదెవరు మరి?కరీంనగర్ : ఉత్తర తెలంగాణలో కరీంనగర్ లోక్సభ కీ సెగ్మెంట్. తెలంగాణలోని పార్లమెంటరీ స్థానాల్లో కరీంనగర్ సెగ్మెంట్ కు ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్… Read More
మిగిలింది మరో 10 రోజులే : విజయవాడలో రాహుల్ గాంధి ప్రసంగంసార్వత్రిక మొదటి దశ ఎన్నికలకు పదకోండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అంటూ హోరాహోరి ప్రచారం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే ఓట… Read More
చిన్నదేశంలో ఆన్లైన్ ఓటింగ్ విజయవంతం.. మరి మనదేశంలో ఎప్పుడో?ఎస్టోనియా : ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం బాధ్యతనేది వేరే చెప్పనక్కర్లేదు. 18 ఏళ్లు నిండిన పౌరులు విధిగా ఓటేయ్యడం రాజ్యాంగం కల్పించిన హక్కు. సమర్థవంతమైన న… Read More
లోకసభ ఎన్నికలు 2019 : శ్రీకాకుళం నియోజకవర్గం గురించి తెలుసుకోండిశ్రీకాకుళం లోక్సభ నియోజకర్గానికి ఏపిలో ప్రత్యేక స్థానం ఉంది. అన్ని వర్గాల సమ్మిళతం ఈ నియోజకవర్గం. ఎన్న ఎన్ని కల్లో విభిన్న తీర్పు ఇక్కడి ప… Read More
0 comments:
Post a Comment