దశాబ్దాలుగా నానుతున్న అయోధ్య భూ వివాదానికి ఫుల్ స్టాప్ పడనుందా...నలబై రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఎలాంటీ తీర్పునిస్తుంది. మరో కొద్ది రోజుల్లో పదవి విరమణ పొందుతున్న చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్ దీనిపై తీర్పు వెలువరించిన తర్వాతే ఆయన పదవి విరమణ పొందుతారని అంతా భావిస్తున్న తరుణంలో మధ్యవర్తిత్వ కమిటీ లో సభ్యుడుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ozpdYy
అయోధ్య పై త్వరలో శుభవార్త వింటారు : ఆధ్యాత్మిక గురువు రవిశంకర్
Related Posts:
68వేలకు పైగా కొత్త కేసులతో .. కోటి 20 లక్షల మార్క్ దాటి .. భారత్ లో కరోనా విలయంభారతదేశంలో కరోనా కంట్రోల్ తప్పుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 24 గంటల్లో 68,020 కొత్త కేసులు న… Read More
వేలల్లో పుట్టుకొస్తున్న కరోనా కేసులు: పొరుగు రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో లాక్డౌన్?ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన… Read More
రూల్ ఫర్ ఆల్ ... మాస్క్ ధరించని సిఐ కి ఫైన్ వేసిన గుంటూరు అర్బన్ ఎస్పీరూల్ ఈజ్ రూల్ ... రూల్ ఫర్ ఆల్ అని కచ్చితంగా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇళ్లలో నుంచి రోడ్డుమీదికి వచ్చే వారెవరైనా సరే మాస్కులు ధరించి తీరాల్స… Read More
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మరికొద్దిరోజుల్లో హైదరాబాద్లో 40 డిగ్రీలు దాటే ఛాన్స్..తెలంగాణలో ఎండలు అప్పుడే ముదిరిపోయాయి. ఇంకా మార్చి నెల కూడా దాటకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఆదివారం(మార్చి 28) హైదరాబాద్లో 39 డిగ్రీ… Read More
Viral video: రేప్, అమ్మాయిని, అబ్బాయిని కట్టేసి దాడి, భారత్ మాతాకి జై, వీడియో తీసి, ఛీ !భోపాల్/ బెంగళూరు: ఒంటరిగా కనిపించిన 16 ఏళ్ల అమ్మాయి మీద ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. అత్యాచారం జరిగిన విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. అత… Read More
0 comments:
Post a Comment