Wednesday, October 30, 2019

అయోధ్య పై త్వరలో శుభవార్త వింటారు : ఆధ్యాత్మిక గురువు రవిశంకర్

దశాబ్దాలుగా నానుతున్న అయోధ్య భూ వివాదానికి ఫుల్ స్టాప్‌ పడనుందా...నలబై రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఎలాంటీ తీర్పునిస్తుంది. మరో కొద్ది రోజుల్లో పదవి విరమణ పొందుతున్న చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్ దీనిపై తీర్పు వెలువరించిన తర్వాతే ఆయన పదవి విరమణ పొందుతారని అంతా భావిస్తున్న తరుణంలో మధ్యవర్తిత్వ కమిటీ లో సభ్యుడుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ozpdYy

Related Posts:

0 comments:

Post a Comment