హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధానిని కలిసిన వారిలో వినోద్, జితెందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో సరదాగా మాట్లాడారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RArvD1
భారీ మెజార్టీతో గెలిచారు కానీ: టీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని మోడీ సరదాగా ఏమన్నారంటే
Related Posts:
హైదరాబాద్ నుంచి అసద్, అక్బర్ నామినేషన్.. ఓవైసీ బ్రదర్స్ కథేంటో?హైదరాబాద్ : ఓవైసీ బ్రదర్స్ కు ఏమైంది? భాగ్యనగరాన్ని కంచుకోటగా మార్చుకున్నోళ్లకు ఇప్పుడు విజయంపై నమ్మకం సన్నగిల్లిందా? హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి అ… Read More
పవన్ నామినేషన్ లో ‘నాట్ అప్లికబుల్’ : తిరస్కరిస్తే ఎవరికీ వద్దు : మాజీ జేడీదీ అదే దారి..!జనసేన అధినేత పవన్ కళ్యాన్ తన నామినేషన్ తో కొత్త ఒరవడి సృష్టించారు. నామినేషన్ పూర్తి చేయటం లో ప్రతీ అంశాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే,… Read More
శత్రువులు మిత్రులుగా మారుటకుమీకు గొడవలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గొడవతో తలనొప్పి తెస్తోందా.అయితే మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు ఇంట్లో, బయట ఉ… Read More
ఆరేళ్ళ బాలికఫై అమానుషం .. రేప్ చేసి గొంతులో ఇనుప రాడ్ గుచ్చి చంపేసిన రాక్షసుడుభాగ్య నగరం నడిబొడ్డున దారుణం జరిగింది. హోలీ ఆడుకునేందుకు రంగులను ఇప్పిస్తానని ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి … Read More
పబ్జీగేమ్ ఇక నుండి ఆరుగంటలే .. పబ్జీవాలాలకు షాక్ .. పేరెంట్స్ కు గుడ్ న్యూస్ఒకటి కాదు రెండు కాదు దేశ వ్యాప్తంగా రోజూ జరుగుతున్న వరుస సంఘటనల నేపధ్యంలో పబ్జీ పై ఆంక్షలు పెట్టె విధంగా టెన్సెంట్ కంపెనీపై ఒత్తిడి తెచ్చింది భారత ప్ర… Read More
0 comments:
Post a Comment