హైదరాబాద్ : తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. నిన్నటి వరకూ అభ్యర్దుల ఎంపిక, ప్రచార వ్యూహాలతో బిజీగా ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు పరస్పరం విమర్శలకు దిగుతున్నాయి. అధికార గులాబీ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్, ఈ రెండు పార్టీల మీద బీజేపి ఆరోపణలు గుప్పిస్తోంది. తాజాగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pGew6F
కేసీఆర్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లినందుకే పొత్తులు..!హుజూర్ నగర్ లో టీడిపి ప్రభావం ఉంటుందన్న కిరణ్మయి..!
Related Posts:
లోక్సభలో అత్యంత ధనవంతులు ఎవరంటే ? ఐదుగురి ఎంపీల వివరాలు ?న్యూఢిల్లీ : 17వ లోక్సభలో అత్యంత ధనవంతులు ఎవరు ? అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఐదుగురని తేలింది. వీరు దేశంలో అత్యంత ధనికులు. ఐదుగురిలో ముగ్గ… Read More
దేశంలో పెరిగిన నిరుద్యోగం, 45 ఏళ్లలో అధికమన్న గణాంకశాఖన్యూఢిల్లీ : దేశం అభివృద్ధి చెందుతుంది .. సంక్షేమ తమ ప్రథమ ప్రాధాన్యమని ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నాయి. కానీ వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధం… Read More
దొంగల్లో వీడు వేరయా.. పొద్దంతా లేబర్ పని.. రాత్రైతే ఇళ్లల్లో దూరుడే..!భద్రాచలం : దొంగలు రూట్ మార్చుతున్నారు. నమ్మకంగా జనాల మధ్యనే ఉంటూ వీలుచిక్కినప్పుడు చోరీలకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో తాజాగా పోలీసులకు పట్టుబడ ఘరానా ద… Read More
జగన్ సంచలన నిర్ణయం: రాజధాని పనులకు తాత్కాలిక బ్రేక్: సమీక్ష తరువాతే తుది నిర్ణయం..!ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో నెలకొన్న ఆర్దిక పరిస్థితులు.. రాజధానిలో అవినీతి జరిగిందనే ఆరోపణ… Read More
కేసీఆర్ ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేరు.. 2023లో అధికారం మాదే : లక్ష్మణ్హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ సారు.. కారు.. పదహారు అంటూ పార్లమెంటరీ స్థానాల్లో క్లీన్ స్విప్పై ఆశలు పెట్టుకున్నారు టీఆర్ఎస్ నేతలు. ప్రచారంలో ఆ ట్యా… Read More
0 comments:
Post a Comment