Thursday, October 3, 2019

వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు.. కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖ

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు టీడీపీ, వైసీపీ మధ్య వేడి రాజేస్తున్నాయి. ఆ క్రమంలో ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. ఆ పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు తెలుగుదేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nbUboL

Related Posts:

0 comments:

Post a Comment