Wednesday, December 23, 2020

జల్లికట్టుకు తమిళనాడు సర్కార్ ఓకే.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి, ప్రేక్షకుల సంఖ్యపై ఆంక్షలు..

పురాతన క్రీడ జల్లికట్టు నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న.. వ్యాక్సిన్ మాత్రం ఇంకా రాలేదు. అయితే ప్రత్యేక మార్గదర్శకాలు పాటిస్తూ జల్లికట్టు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జల్టికట్లులో 300 మంది పోటీదారులు మాత్రమే పాల్గొనాలని, ఇందులో పాల్గొనడానికి ముందు తప్పనిసరిగా కరోనా పరీక్ష చేయించుకోవాలని షరుత విధించింది. కరోనా నెగటివ్ సర్టిఫికెట్లను అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38z1pHj

Related Posts:

0 comments:

Post a Comment