భోపాల్: మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓం సాయి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుమంది మరణించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నిండుగా ప్రవహిస్తోన్న రిచ్చన్ నదిలో బస్సు బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆరుగురు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pGenA9
నదిలో బోల్తా పడిన ఓం సాయి ట్రావెల్స్ బస్సు: ఆరుమంది గల్లంతు
Related Posts:
చేప విలువ రూ. 23 కోట్లు...!చేపలు పట్టడడం అనేది ఆయా దేశాల్లో చాలమందికి జీవనోపాధి... కాని కొద్దిమందికి మాత్రం హాబీగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని అభివృద్ది చెందిన దేశాల్లో ఈ చేపలు పట్… Read More
కశ్మీర్ సంక్షోభానికి నెహ్రు తప్పిదాలే కారణం.. ఐరాసకు వెళ్లడం పెద్ద తప్పు : అమిత్షాఢిల్లీ : ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కశ్మీర్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సంక్షోభానికి ఆనాటి ప్రధాన … Read More
కొందరు సిట్టింగుల సీట్లు గల్లంతు.. కొత్తవారికి ఛాన్స్... అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీమహారాష్ట్ర, హర్యానాకు అభ్యర్థుల కసరత్తుపై బీజేపీ దృష్టిసారించింది. ఇవాళ అభ్యర్థులను ప్రకటించనుంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షు… Read More
హిందూ దేవాలయాలపై జగన్ సర్కారు చారిత్రాత్మక నిర్ణయంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవోను వి… Read More
వీడియో: ఏనుగును ఢీ కొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్: కదల్లేక, నడవ లేక!కోల్ కత: పశ్చిమ బెంగాల్ లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైలు ఢీ కొట్టడంతో ఓ ఏనుగు తీవ్రంగా గాయపడింది. పట్టాల మీది నుంచి కదల లేని స్థితికి చేరుకుంది… Read More
0 comments:
Post a Comment