భోపాల్: మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓం సాయి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుమంది మరణించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నిండుగా ప్రవహిస్తోన్న రిచ్చన్ నదిలో బస్సు బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆరుగురు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pGenA9
Thursday, October 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment