Tuesday, October 15, 2019

జీతాలు కాదు... అదే ముఖ్యం అంటున్న భారతీయ యువత: స్టడీ

న్యూఢిల్లీ: భారతీయ యువత జీతం కంటే ఉద్యోగ భద్రతే ముఖ్యం అని అభిప్రాయపడుతోందని ఆలివ్ బోర్డ్ అనే ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఉద్యోగ భద్రత తర్వాత ఇటు పనిని అటు వ్యక్తిగత జీవితంను బ్యాలెన్స్ చేసే దిశగా ఉండాలని యువత కోరుకుంటోందని ఆ సర్వే వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BfR7eF

Related Posts:

0 comments:

Post a Comment