హైదరాబాద్ : అలంద మీడియా కేసులో, ఎనిమిది కోట్లు దుర్వినియోగం చేశారంటూ అభియోగాలు మోపి, టీవి9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. పద్దెనిమిది కోట్లకు సంబంధించి పూర్తి స్థాయి విచారణకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటీషన్పై సుదీర్ఘ వాదనలు విన్న కోర్ట్, కస్టడీకి ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Dm5eC
Tuesday, October 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment