ఎన్నికల నిబంధనలకు లోబడి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎంతటి వారినైనా సరే వదలడం లేదు. ఇలా తనిఖీలు చేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం, బంగారం వంటవి పట్టుకుంది. ఫ్లయింగ్ స్క్వాడ్లో భాగంగా ఉన్న మరికొందరు అధికారులు నిబంధనలను మరిచి తనిఖీలు చేసి కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే బుధవారం ఒడిషాలో చోటుచేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DjbDN0
Thursday, April 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment